Breaking News

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి మరో నేత!


Published on: 19 Sep 2025 10:40  IST

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మరో బిగ్ షాక్ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఆయనతోపాటు పాటు పలువురు వైసీపీ నేతలు సైతం టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీతోపాటు ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి