Breaking News

రాజధానిలో ‘రియల్టీ’ డౌన్‌.. వంద ప్లాట్లకు వేలం..


Published on: 23 Sep 2025 17:36  IST

హైదరాబాద్‌ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది. వంద ప్లాట్లను వేలానికి పెడితే 3 ప్లాట్లు అమ్మేందుకే ముప్పుతిప్పలు పడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో అట్టడుగుకు చేరిన రియల్‌ ఎస్టేట్‌ ట్రెండ్‌కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

Follow us on , &

ఇవీ చదవండి