Breaking News

తమిళనాడులో రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్..


Published on: 21 Oct 2025 18:31  IST

ఏపీలో గూగుల్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు చేయటంపై తమిళనాడులో రచ్చ మొదలైంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేల మధ్య రచ్చ జరుగుతోంది. సుందర్‌ పిచాయ్‌ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్‌ పెట్టుబడులను ఏపీలో పెడుతున్నాడని, స్టాలిన్‌ సర్కార్‌ పెట్టుబడులు తేలేకపోయిందని ఏఐఏడీఎమ్‌కే విమర్శలు చేస్తోంది. తమిళనాడులో జరుగుతున్న ఈ రచ్చపై మంత్రి నారా లోకేష్ స్పందించారు సుందర్‌ పిచాయ్‌ ఏపీని కాదు.. భారత్‌ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారు’ అని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి