Breaking News

వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు


Published on: 23 Oct 2025 19:07  IST

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. హైటెక్‌ సిటీని నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి ప్రారంభించారని, దానిని చంద్రబాబు తన విజయంగా చూపించుకోవడం తగదని తెలిపారు. హైదరాబాద్‌ నిజమైన అభివృద్ధి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాలంలో ప్రారంభమై, కేసీఆర్‌ పాలనలో వేగం అందుకుందని అన్నారు. అలాగే, ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్నారని, జీతాలు ఆలస్యంగా వస్తున్నాయని, తమ పాలనలో 11 డీఏలు ఇచ్చామని జగన్‌ గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి