Breaking News

గోవింద నామాలతో ఒత్తిడి చిత్తు!


Published on: 17 Nov 2025 12:39  IST

పది లక్షల సార్లు గోవింద నామాలు రాసిన మహిళకు తొలి గడప నుంచి తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించింది. తునికి చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నూతి పూజ వరుసగా 10,01,116 సార్లు "గోవింద" నామం రాశారు. ఉద్యోగ ఒత్తిడిని జయించేందుకు ప్రారంభించిన ఈ భక్తి యాత్రలో ఆమె లక్ష్యం క్రమంగా పెంచుకుని పది లక్షల నామాలు పూర్తిచేశారు. ఆమె భక్తిని గుర్తించిన టీటీడీ, ఈ నెల 14న ఆమెకు తిరుమల శ్రీవారి ప్రత్యేక VIP బ్రేక్ దర్శనం కల్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి