Breaking News

కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..


Published on: 17 Nov 2025 17:22  IST

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో మైనింగ్ సైట్‌లో నిత్యం వందలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి