Breaking News

కొంపల్లి ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ సీరియస్


Published on: 17 Nov 2025 17:31  IST

నగరంలోని కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్స్, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలానే చేస్తే ప్రజల చేతుల్లో దెబ్బలు తప్పవంటూ హెచ్చరించారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై ఈటల దృష్టిసారించారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలని కొత్త ఫ్లై ఓవర్స్ మంజూరు చేయాలని నిన్న కేంద్రమంత్రి గడ్గరీని కలిసిన ఈటల.. ఈరోజు (సోమవారం) కొంపల్లి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.

Follow us on , &

ఇవీ చదవండి