Breaking News

ప్రజాపక్షాన నిలిచిన యోధుడు రామోజీ


Published on: 17 Nov 2025 19:05  IST

ప్రజల పక్షాన పోరాడిన యోధుడు. గొప్ప విలువలున్న మహనీయుడు రామోజీరావు. ఆయన పేరిట రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను, రామోజీ గ్రూప్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జ్ఞానపీఠ్, పులిట్జర్, దాదాసాహెబ్‌ ఫాల్కే వంటి అవార్డులతో సమానంగా రామోజీ అవార్డు నంబర్‌ వన్‌గా నిలుస్తుంది. ఎక్స్‌లెన్స్‌కు ప్రతిరూపం రామోజీరావు.రామోజీరావు స్ఫూర్తితో తెలుగును కాపాడుకునేందుకు ఒక ముఖ్యమంత్రిగా నేను చేయాల్సిందంతా చేస్తా  సీఎం చంద్రబాబు .

Follow us on , &

ఇవీ చదవండి