Breaking News

నటుడు జోష్ రవి ఇంట తీవ్ర విషాదం


Published on: 18 Nov 2025 11:35  IST

పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో యువ సినీ నటుడు జోష్ రవికు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సూర్య వెంకట నరసింహ శర్మ కు 'జోష్' రవి ఒక్కడే కొడుకు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే జోష్ రవి ఊరు వెళ్ళి, అతని కుటుంబ సభ్యులను తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు పరామర్శించి వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి