Breaking News

బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయిన కారు..


Published on: 18 Nov 2025 11:44  IST

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. నూటికి 90 శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయి. తాజాగా, ఓ కారు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై ప్రమాదానికి గురైంది. బ్రిడ్జి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Follow us on , &

ఇవీ చదవండి