Breaking News

పంతాలకు పోయి.. ప్రాణాలు తీసుకోవద్దు..


Published on: 18 Nov 2025 18:43  IST

వేములవాడలోని ఏరియా ఆస్పత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టుల చేతుల్లో తుపాకులు ఉంటే చర్చల ప్రసక్తే లేదని బండి సంజయ్‌ తేల్చిచెప్పారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులకు ఇబ్బందులు కలిగించలేదని గుర్తుచేశారు. బుల్లెట్‌ నమ్ముకుని మావోయిస్టులు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మేం బ్యాలెట్‌ నమ్ముకుని అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి