Breaking News

అన్నదాతకు డబుల్‌ ధమాకా


Published on: 19 Nov 2025 12:15  IST

ఏపీ రైతులకు ఇదో డబుల్‌ ధమాకా! ‘పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్‌ 21వ విడత సొమ్ము రూ.2వేల చొప్పున కేంద్రం, అన్నదాత సుఖీభవ రెండో విడత సొమ్ము రూ.5వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. దీంతో ఒకే రోజు ఒక్కో రైతు కుటుంబానికి రూ.7వేల చొప్పున లబ్ధి చేకూరనున్నది.

Follow us on , &

ఇవీ చదవండి