Breaking News

చాలా కోల్పోయాం..సమాజం మారింది..


Published on: 19 Nov 2025 14:35  IST

కొన్ని రోజుల క్రితం లొంగిపోయిన మాజీ అగ్ర మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు కార్యకర్తలు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని కోరుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాలం మారిందని.. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చిందని అన్నారు. దేశంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అడవిని, ఆయుధాలను వీడి ప్రజల్లోకి వచ్చి.. దేశ అభివృద్ధిలో భాగం కావాలని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి