Breaking News

మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు


Published on: 19 Nov 2025 14:59  IST

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇవాళ(బుధవారం) ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి