Breaking News

జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక


Published on: 19 Nov 2025 15:24  IST

జనతా దళ్ యునైటెడ్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో బుధవారంనాడు జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో నితీశ్ ఎన్నిక జరిగింది. దీంతో ఈరోజు సాయంత్రం ఎన్డీయే నేతగా నితీశ్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. నితీశ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి