Breaking News

హైడ్రా..ఎన్నిసార్లు మందలించినా తీరు మారదా?


Published on: 19 Nov 2025 18:54  IST

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంథాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నదంటూ నిప్పులు చెరిగింది. కూల్చివేతలు తెల్లవారుజామునే ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పట్టుబట్టింది. సంధ్య కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు ఇలా స్పందించింది. అవి చట్ట విరుద్ధ నిర్మాణాలైనా కూల్చివేసేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇటీవల ఆదేశించినప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని నిప్పులు చెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement