Breaking News

ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్


Published on: 21 Nov 2025 15:31  IST

జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల వరుసగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే రెండు ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఇంకా తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి