Breaking News

బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ సిట్ దూకుడు..


Published on: 21 Nov 2025 16:15  IST

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు లో సీఐడీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖులను విచారిస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) విచారణకు హీరోయిన్లు నిధి అగర్వాల్, అమృత చౌదరి, యాంకర్ శ్రీముఖి హాజరయ్యారు.నిధి అగర్వాల్ జీత్ విన్ అనే బెట్టింగ్ సైటును ప్రమోట్ చేయగా.. శ్రీముఖి అనే యాప్ ను ప్రమోట్ చేశారు. M88 అనేది సాధారణంగా ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, కాసినో గేమ్స్ కోసం ఉపయోగించే అంతర్జాతీయ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి