Breaking News

జైషే హ్యాండ్లర్‌ నుంచి బాంబు తయారీ వీడియోలు..


Published on: 21 Nov 2025 16:38  IST

ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద కారులో పేలుడుకు పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీకి ఉగ్రవాదులు పాకిస్థాన్‌ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు.పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన హ్యాండ్లర్.. ఉమర్‌కు బాంబు తయారీ వీడియో పంపినట్లుగా తేలింది. 40కిపైగా బాంబు తయారీ వీడియోలు పంపినట్లుగా భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి