Breaking News

సిటీపై అంతర్రాష్ట్ర ముఠాల గురి!


Published on: 21 Nov 2025 18:05  IST

హైదరాబాద్‌పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్‌ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు… ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్‌ వ్యవస్థ అస్తవ్యవస్తంగా మారడంతో దొంగలు ఇప్పుడు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దొంగతనం చేసిన ముఠాలు పోలీసులు కండ్లు తెరిచే వరకు తమ పని పూర్తి చేసుకొని సిటీని దాటేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి