Breaking News

'సింధ్' భారత్‌లోకి రావచ్చన్న రాజ్‌నాథ్


Published on: 24 Nov 2025 11:48  IST

సింధ్ ప్రాంతం భారత్‌లోకి తిరిగి రావచ్చు, సరిహద్దులు మారవచ్చని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు హిందుత్వ విస్తరణ వాదాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొంది. ఇవి అంతర్జాతీయ చట్టం ద్వారా గుర్తించిన సరిహద్దుల సమగ్రత, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని పాక్ విదేశాంగ శాఖ మండిపడింది.

Follow us on , &

ఇవీ చదవండి