Breaking News

బ్రిటన్‌ను వీడిన పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్?


Published on: 24 Nov 2025 12:28  IST

సంపన్నులపై బ్రిటన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని భారీగా పెంచడంతో అపరకుబేరులు అల్లాడిపోతున్నారు. అనేక మంది దేశాన్ని వీడుతున్నారు. తాజాగా ఆర్సెలర్‌మిత్తల్ స్టీల్ సంస్థ వ్యవస్థాపకుడు, అపరకుబేరుడు లక్ష్మీ మిత్తల్ దేశాన్ని వీడి స్విట్జర్‌ల్యాండ్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రకటించడానికి ముందే ఆయన దేశాన్ని వీడారట. స్విట్జర్‌ల్యాండ్‌లో ఆయన ట్యాక్స్ రెసిడెంట్‌గా కొనసాగనున్నారని సమాచారం

Follow us on , &

ఇవీ చదవండి