Breaking News

రాష్ట్రపతి భవన్ వీడిన మాజీ సీజేఐ


Published on: 24 Nov 2025 14:17  IST

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్.. నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం తనకు కేటాయించిన అధికారిక వాహనాన్ని రాష్ట్రపతి భవన్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ప్రమాణం చేసిన అనంతరం.. జస్టిస్ గవాయ్ తన సొంత వాహనంలో ఆయన నివాసానికి వెళ్లారు.నవంబర్ 23న పదవీ విరమణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్.. నూతన సీజేఐ ప్రమాణం కార్యక్రమానికి తనకు కేటాయించిన అధికారిక  కారులో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి