Breaking News

భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసింది..


Published on: 24 Nov 2025 16:49  IST

ధర్మేంద్ర మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.. ‘‘ధర్మేంద్ర జీ మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసింది. ఆయన ఒక దిగ్గజ సినీ వ్యక్తిత్వం, ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఆకర్షణ, ప్రాణం పోసిన అద్భుతమైన నటుడు. ఆయన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన విధానం లెక్కలేనన్ని మందిని ఆకట్టుకుంది. ధర్మేంద్ర జీ తన సరళత, వినయం – ఆప్యాయతకు సమానంగా ప్రశంసలు అందుకున్నారు. ఓం శాంతి.” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి