Breaking News

మధ్యాహ్న భోజన కార్మికురాలి ఆవేదన


Published on: 24 Nov 2025 18:28  IST

రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ముందు ఆందోళనకు దిగారు.రేవంత్ రెడ్డి సరఫరా చేసే బియ్యం మొత్తం ప్లాస్టిక్‌ లెక్క ఉంటున్నాయని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికురాలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి