Breaking News

అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌..


Published on: 25 Nov 2025 11:18  IST

అరటి సీజన్‌ డిసెంబరు 15 నుంచి మొదలవుతుంది. మన దగ్గర పండే పంట అంతా ఎక్కువ శాతం నార్త్‌ అంటే ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. డిసెంబరు వచ్చిందంటే చాలు నార్త్‌ కు చెందిన పలు కంపెనీలకు చెందిన వ్యాపారులు కడప, పులివెందుల, మైదుకూరు, కాశినాయన మరికొన్ని చోట్ల వాలిపోయి అరటి పండ్లు కొనుగోలు చేసేందుకు ఎగబడు తుంటారు.జిల్లాలో ఈక్రాప్‌ మేరకు 13,820 హెక్టార్లలో అరటి సాగైంది. 

Follow us on , &

ఇవీ చదవండి