Breaking News

దారుణం.. ఆర్టీసీ డ్రైవర్లపై దాడి..


Published on: 25 Nov 2025 11:23  IST

జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడికి పాల్పడినందుకు గానూ.. డ్రైవర్లంతా మూకుమ్మడిగా నిరసనకు దిగారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌పై ఓ రౌడీ షీటర్ దాడి చేశాడు. మరోవైపు ఆర్టీసీ డిపోలో మరో డ్రైవర్‌పై కొందరు ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. బాధిత డ్రైవర్లకు మద్దతుగా హైర్ బస్ ఓనర్లు, ఆర్టీసీ కార్మికులంతా బస్సులు సర్వీసులు నిలిపివేసి నిరసనకు దిగారు. సుమారు 32 బస్ సర్వీసులు ఆగిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి