Breaking News

ఆ రాత్రి ప్రియుడి నుంచి కాల్ వచ్చింది..


Published on: 25 Nov 2025 15:17  IST

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వివాహేతర సంబంధం ఒక మహిళ హత్యకు కారణమైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి చేతిలోనే హత్యకు గురైంది. వివరాల్లోకెళ్తే ఈ నెల 17న మదనపల్లి మండలం సిటియం క్రాస్‌లోని సచివాలయం వెనుక వైపు ఖాళీ ప్రదేశంలో మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి మదనపల్లి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు సమీపంలోని పాకాలవీధిలో ఉంటున్న మహిళగా గుర్తించారు. 

Follow us on , &

ఇవీ చదవండి