Breaking News

కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు


Published on: 25 Nov 2025 18:25  IST

రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్‌ పాలసీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ అని అన్నారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్‌ సర్కార్‌ హిల్ట్‌ పాలసీకి నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ అన్నారు ఒకప్పుడు పరిశ్రమలు ,ప్రజల ఉపాధి కోసం ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే ప్రభుత్వం అనుమతినిస్తోందని తెలిపారు. 50-60 ఏళ్లుగా హైదరాబాద్‌లో 21 పారిశ్రామికవాడలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి