Breaking News

కరెంట్ చార్జీల పెంపు లేదు..


Published on: 25 Nov 2025 18:41  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో జీహెచ్ఎంసీ విస్తరణ, విద్యుత్ రంగ సంస్కరణలు, క్రీడా, విద్య రంగ అభివృద్ధి వంటి పలు అంశాలపై కేబినెట్ విపులంగా చర్చింది.. నిర్ణయాలు తీసుకుంది.కరెంట్ చార్జీల పెంపు ఉండదని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. డిస్కంల నుంచి కరెంట్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన మా వద్దకు రాలేదని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి