Breaking News

ఉగ్రవాద దాడి NIA ప్రత్యేక కోర్టు కీలక తీర్పు..!


Published on: 25 Nov 2025 18:45  IST

ప్రత్యేక కోర్టు జప్తు చేయాలని ఆదేశించిన ఇల్లు 9.5 మర్లా. ఈ ఆస్తి నిందితుడు పీర్ తారిఖ్ అహ్మద్ షా భార్య నసీమా బానో పేరు మీద రిజిస్టర్ చేసి ఉంది. ఉగ్రవాదులు ముహమ్మద్ ఉమర్ ఫరూఖ్, సమీర్ అహ్మద్ దార్, ఆదిల్ అహ్మద్ దార్ బాంబు దాడికి ముందు, తరువాత ఇంట్లో ఆశ్రయం పొందారని, వారి కుటుంబ సభ్యులు ఉగ్రవాదులకు సహాయం అందించారని కోర్టు నిర్ధారించింది.కోర్టు ఆస్తి బదిలీని నిషేధించింది.

Follow us on , &

ఇవీ చదవండి