Breaking News

లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..


Published on: 25 Nov 2025 18:49  IST

నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో జోగి రమేష్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ2గా ఉన్న అద్దేపల్లి జగన్‌మోహన్ రావు కీలక పాత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర అత్యంత కీలకంగా వ్యవహరించారని, లక్షల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి