Breaking News

నర్సంపేటలో మందుబాబుల వీరంగం..


Published on: 26 Nov 2025 11:53  IST

రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల హకీంపేట డిపో సిబ్బందిపై కొందురు దుండగులు దాడికి పాల్పడిన ఘటన మరవక ముందే.. తాజాగా నర్సంపేటలో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై మందుబాబులు వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే బంధువులమని చెప్పుకుంటూ మద్యం మత్తులో నానా హంగామా చేశారు.దీంతో బాధిత డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. యువకులను డ్రైవర్, ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి