Breaking News

ఆ భూముల అమ్మకంపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం


Published on: 26 Nov 2025 18:06  IST

ఇండస్ట్రియల్‌ భూముల అమ్మకంపై కౌన్సిల్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ నిరసన ప్రదర్శన చేపట్టింది. పారిశ్రామిక భూములను అమ్మేలా రూపొందించిన హిల్ట్‌ పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, వివేకానంద, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి