Breaking News

15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం..


Published on: 27 Nov 2025 10:51  IST

పదిహేనేళ్లుగా లాటరీ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తికి చివరకు అదృష్టం కలిసొచ్చింది. లాటరీలో దాదాపు రూ.9 కోట్లు దక్కాయి. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సెల్వరాజ్ విజయానంత్ ఇటీవలి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో రూ.8,92,15,900 గెలుచుకున్నారు. 1346 నెంబర్ ఉన్న టిక్కెట్‌ కొనుగోలు చేసిన ఆయనపై కనకవర్షం కురిసింది దాదాపు 15 ఏళ్లుగా సెల్వరాజ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి