Breaking News

అధ్యక్షా.. అద్భుతః


Published on: 27 Nov 2025 12:02  IST

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలో బుధవారం స్టూడెంట్‌ అసెంబ్లీ నిర్వహించింది. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా వ్యవహరించి పలు అంశాలపై చర్చించారు. సాధారణ శాసనసభ తరహాలో ప్రొసీడింగ్స్‌, ప్రశ్నలు, చర్చలు సాగాయి. అధికార, విపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే ఎక్కడా హద్దులు దాటలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి