Breaking News

చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించాలా?


Published on: 27 Nov 2025 14:33  IST

చొరబాటు దారులు ఆధార్‌ కార్డులు పొందటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్‌ కార్డు కలిగిఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరుడు కాని వారికి ఓటు హక్కు ఇవ్వాలా? అని సుప్రీం ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి మాత్రమే అధార్‌ పనికి వస్తుందని, ఆధార్‌ కార్డు దేశ పౌరసత్వానికి సరైన రుజువు కాదని తెలిపింది.అధార్‌ చట్టం దేశ పౌరసత్వాన్ని గానీ, నివవాస స్థలాన్ని గానీ ఇవ్వదని బెంచ్‌ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి