Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు...


Published on: 27 Nov 2025 14:48  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ఇవాళ(గురువారం) విచారణ చేశారు. రాధ కిషన్ రావు స్టేట్‌మెంట్‌లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్‌లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో రాధ కిషన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి