Breaking News

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్య.!


Published on: 01 Dec 2025 14:30  IST

బ్రిటన్‌లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. హరియాణాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ అనే 30 ఏళ్ల విద్యార్థి యూకేలో విద్యనభ్యసిస్తున్నాడు.నవంబర్ 25న కొందరు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.ఈ ఘటనలో విజయ్‌ ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ ఘటనను హత్యగా భావించిన బ్రిటన్ పోలీసులు.. ఐదుగురు అనుమానిత నిందితులను అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి