Breaking News

స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం వేగవంతం..


Published on: 02 Dec 2025 12:23  IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైబ్రరీ భవన డిజైన్, ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్ ఎంపిక, నిర్మాణ ప్రణాళికల పరిశీలన కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ రాజధాని అమరావతిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటులోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి