Breaking News

రాజ్‌భవన్‌ పేరు లోక్‌ భవన్‌గా మార్పు..


Published on: 02 Dec 2025 16:59  IST

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్‌ పేరును లోక్‌ భవన్‌గా మార్చింది. రాజ్ భవన్‌తో పాటు పీఎంఓ పేరు కూడా మార్చింది. పీఎంఓ పేరును సేవా తీర్థ్‌గా మార్చింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్‌, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్‌ పేరును లోక్‌ భవన్‌‌గా.. పీఎంఓ పేరును సేవా తీర్థ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి