Breaking News

తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డ్..!


Published on: 03 Dec 2025 11:45  IST

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, డాషింగ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం లో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు.జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ పురుష క్రికెటర్ల విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరుతున్న మొదటి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి