Breaking News

పాఠశాలలకు వరుస సెలవులు..!


Published on: 03 Dec 2025 12:10  IST

డిసెంబర్ నెల పిల్లలకు సరదాగా ఉండబోతోంది. చలి, వర్షం, తుఫానుల ముప్పు కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు పాఠశాలలు మూసి ఉండనున్నాయి. కొన్ని పాఠశాలలకు అయితే సెలవులను పొడిగించారు అధికారులు. దిత్వా తుఫాను కారణంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నందున  కారైకల్, మహే, యానాంలలో డిసెంబర్ 1, 2025న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్,ఎయిడెడ్ పాఠశాలలు మూసి ఉన్నాయి. అయితే పరిస్థితులను బట్టి సెలవును పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి