Breaking News

ఇంటర్‌ పరీక్షలు రాయనున్న 9.8 లక్షల విద్యార్థులు..


Published on: 03 Dec 2025 12:19  IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే  .ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.8లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మంగళవారం వరకు 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. వార్షిక పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు జరుగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి