Breaking News

కాంగ్రెస్ సర్కార్ భూదందాకు కాలుష్యం ముసుగు..


Published on: 03 Dec 2025 12:56  IST

ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్‌కు ఉండొద్దని హిల్ట్‌ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మాటల్లో పసలేదని తేలిపోతున్నది.నిజంగా కాలుష్యం నుంచి నగరాన్ని రక్షించాలనే ఆలోచనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఉంటే.. ముందుగా అత్యంత ప్రమాదకరమైన కాలుష్య వాడగా గుర్తింపు పొందిన ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడను తక్షణమే నగరానికి దూరంగా తరలించాలి.

Follow us on , &

ఇవీ చదవండి