Breaking News

గ్రానైట్‌ సమస్యకు పరిష్కారం


Published on: 03 Dec 2025 15:51  IST

మైనింగ్‌ సీనరేజీ చెల్లింపులపై గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానులు, కార్మికులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించింది. సీనరేజీ వసూలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు ఆందోళన చేస్తున్న వారితో సానుకూల వాతావరణంలో చర్చలు జరపారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చింది. గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులు, కార్మికులతో పాటు బల్లికురవ మండల పరిధిలోని రైతులు కూడా కొన్ని అంశాలను ఏఎంఆర్‌ దృష్టికి తెచ్చారు సంస్థ ప్రతినిధులు సానుకూలంగానే స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి