Breaking News

కృష్ణకాంత్ పార్క్‌లో చెత్త ఎత్తిన యువకులు..


Published on: 03 Dec 2025 16:58  IST

మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తదితర కేసుల్లో నిందితులుగా ఉన్న 35 మందిపై పోలీసులు పిట్టీ కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.కేసుల వివరాలు పరిశీలించిన నాంపల్లి కోర్టు, వీరికి జైలు శిక్షకు బదులుగా నిందితులంతా సమాజ సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మధురానగర్ పోలీసులు 35 మందిని కృష్ణకాంత్ పార్క్‌కు తరలించారు. అక్కడ పార్క్ పరిశుభ్రత, చెత్త తొలగింపు, మొక్కలకు నీళ్లు పోయడం, వంటి సేవల్లో ఉంచారు..

Follow us on , &

ఇవీ చదవండి