Breaking News

కేంద్రం తీసుకుంటున్న ఆ చర్యలు డెత్ వారెంటే


Published on: 03 Dec 2025 17:57  IST

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహజ సంపదకు డెత్ వారెంట్‌ (Death warrant) అని ఆగ్రహం వ్యక్తంచేశారు.వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చంటూ ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర పర్యాటక శాఖ కొత్త మార్పులు తీసుకువచ్చింది ఆందోళన వ్యక్తంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి