Breaking News

పవన్‌ మాటలను వక్రీకరిస్తూ..


Published on: 04 Dec 2025 14:01  IST

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్‌(Pavankalyan) మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు. ఆయన ఎప్పుడూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్దిని కోరుకుంటారన్నారు అన్నారు..

Follow us on , &

ఇవీ చదవండి