Breaking News

పట్టాలెక్కని హెచ్‌సిటీ


Published on: 04 Dec 2025 17:19  IST

ఎస్‌ఆర్‌డీపీని హెచ్‌సిటీగా పేరు మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. అంతేకాదు గతేడాది డిసెంబర్‌లో కేబీఆర్‌ పార్కు చుట్టూ రూ. 1,070 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలు కాకపోవడం సర్కారు పనితీరుకు నిదర్శనం. ఇక హెచ్‌సిటీ ప్రాజెక్టు కింద రూ. 7,032 కోట్లతో 58 చోట్ల ఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులకు విడతల వారీగా టెండర్లు పిలుస్తున్నా.. పనులు దక్కించుకునేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి